Wednesday, February 27, 2019

ఇలాంటి సమయంలో మోడీని కెలికిన స్వరభాస్కర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు!

పుల్వామా ఘటనకు భారత్ తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. నేరుగా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ యుద్ధ విమానాలు జైషే మహమ్మద్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ ని నేలమట్టం చేసి వచ్చాయి. దీనిని అంతా సర్జికల్ స్ట్రైక్ 2గా అభివర్ణిస్తున్నారు. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదుల మరణించినట్లు భారత ప్రభుత్వం ధ్రువీకరించింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2TmC1Pe

No comments:

Post a Comment

Want some AI with your Pi? Raspberry Pi 5 gets an LLM upgrade with new AI HAT+ 2 - but will it be powerful enough?

Raspberry Pi AI HAT+ 2 enables local LLM and VLM workloads with 40 TOPS, 8 GB memory, and PCIe connectivity. from Latest from TechRadar ht...