Sunday, September 1, 2019

ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్: ‘సాహో’ తర్వాత భారీగా ‘వార్’ (ట్రైలర్)

2019లో ఇండియాలో విడుదల కాబోతున్న అతిపెద్ద యాక్షన్ మూవీ 'సాహో'. ఈ సినిమా వచ్చిన నెల రోజుల గ్యాపుతో 'వార్' అనే మరో యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2KZ5pWX

No comments:

Post a Comment

Goodbye cheap OLED TVs — you had a good run, but RGB mini-LED and ‘wallpaper’ OLEDs will soon make you irrelevant

At CES 2026, it was clear that OLED TV makers are shifting focus to higher-end, design-forward models. Meanwhile, RGB mini-LED is coming to ...