Sunday, June 14, 2020

ఏనుగు హత్య మరవకముందే మరో జంతువుపై పైశాచికం.. వాళ్లు మనుషులేనా.. అనుష్క శర్మ ఫైర్

కేరళలో ఏనుగును టపాసులు పెట్టి చంపిన ఘటన మరవకముందే తమిళనాడులో మరో ఘోరం జరిగింది. ఓ తోడేలును అతి కిరాతకంగా చంపడం తమిళనాడులో సంచలనం రేపింది. జంతువులపై హింస్మాత్మకంగా వ్యవహరించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆ ఘటనపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంలో పైశాచికంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2MNDZTY

No comments:

Post a Comment

SpaceX has applied to launch another million satellites into orbit – all to power AI

SpaceX wants to use a satellite network to ease the pressure on current data centers placed on terra firma. from Latest from TechRadar htt...