Saturday, June 13, 2020

ఏనుగు హత్య మరవకముందే మరో జంతువుపై పైశాచికం.. వాళ్లు మనుషులేనా.. అనుష్క శర్మ ఫైర్

కేరళలో ఏనుగును టపాసులు పెట్టి చంపిన ఘటన మరవకముందే తమిళనాడులో మరో ఘోరం జరిగింది. ఓ తోడేలును అతి కిరాతకంగా చంపడం తమిళనాడులో సంచలనం రేపింది. జంతువులపై హింస్మాత్మకంగా వ్యవహరించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆ ఘటనపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంలో పైశాచికంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3dQfDov

No comments:

Post a Comment

This super-fast Wi-Fi 6 router is over half price right now — TP-Link Archer AX11000 is just $170, but you'll need to be quick

The TP-Link Archer AX11000 router drops to just $169.99 and delivers tri-band Wi-Fi 6 speeds over 10Gbps, a 2.5Gbps WAN port, and plenty of ...