Tuesday, July 21, 2020

సుశాంత్ సూసైడ్: డొంక లాగుతున్న పోలీసులు.. ఆదిత్యా చోప్రాపై 4 గంటలు ప్రశ్నల వర్షం

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 40 రోజులుగా సాగుతున్న విచారణలో ఇప్పటికే 40 మందిని ఈ కేసులో విచారించారు. తాజాగా సుశాంత్ మరణానికి కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాను ముంబై పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్‌లో

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3eOAYOR

No comments:

Post a Comment

Samsung's 12 best Super Bowl TV deals that I recommend buying — up to $2,000 off 4K, QLED, and OLED TVs

Samsung's Super Bowl TV sale is live, and I'm rounding up today's 12 best deals I recommend for watching the big game, including...