Sunday, July 26, 2020

సుశాంత్ ఎఫెక్ట్: బాలీవుడ్‌కు స్టార్ డైరెక్టర్ గుడ్‌బై.. సెన్సేషనల్ ట్వీట్‌

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. నెపొటిజం, గ్రూపిజం, సూసైడ్ గ్యాంగ్ లాంటి మాటలతో హిందీ పరిశ్రమ వాతావరణం కలుషితమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నుంచి తప్పుకుంటున్నానంటూ దర్శకుడు అనుభవ్ సిన్హా ట్వీట్ చేయడంతో ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆయన గుడ్‌బై చెప్పడం వెనుక అసలు కారణం ఏమిటంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3hnWdsr

No comments:

Post a Comment

Goodbye cheap OLED TVs — you had a good run, but RGB mini-LED and ‘wallpaper’ OLEDs will soon make you irrelevant

At CES 2026, it was clear that OLED TV makers are shifting focus to higher-end, design-forward models. Meanwhile, RGB mini-LED is coming to ...