Thursday, August 20, 2020

సుశాంత్ దేహం పక్కన ‘మిస్టరీ’ మహిళ.. అనుమానాస్పద ముసుగులో ఆ ఇద్దరు? వారెవరంటే

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో ముంబై పోలీసులు దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో మరో విషంయ సంచలనంగా మారింది. సుశాంత్ మరణించిన జూన్ 14వ తేదీన ఆయన కుటుంబ సభ్యులెవ్వరూ లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆయన మృతదేహం వద్ద అనుమానాస్పదంగా తిరగడం భారీ చర్చకు దారి తీసింది. ఇంతకు ఆ ఇద్దరు ఎవరనే వేటను మీడియా చేపట్టింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3kSGLHc

No comments:

Post a Comment

Samsung's 12 best Super Bowl TV deals that I recommend buying — up to $2,000 off 4K, QLED, and OLED TVs

Samsung's Super Bowl TV sale is live, and I'm rounding up today's 12 best deals I recommend for watching the big game, including...