Sunday, February 7, 2021

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో బ్రిటన్ వ్యాపారవేత్త అరెస్ట్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పంజా విసిరింది. డ్రగ్స్ కేసులో బ్రిటన్ పౌరుడు, వ్యాపారవేత్త కరణ్ సంజానీ, సెలబ్రిటీ మేనేజర్ రహిలా ఫర్నీచర్‌వాలాను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మీడియా రిపోర్టు ప్రకారం.. గత నెల రహిలా, కరణ్ 200 కేజీల డ్రగ్స్‌తో పట్టుబడటంతో వారిని జుడిషియల్ కస్టడీకి తరలించారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3aFV7GF

No comments:

Post a Comment

Samsung's 12 best Super Bowl TV deals that I recommend buying — up to $2,000 off 4K, QLED, and OLED TVs

Samsung's Super Bowl TV sale is live, and I'm rounding up today's 12 best deals I recommend for watching the big game, including...