Thursday, January 31, 2019

‘అర్జున్ రెడ్డి’ రీమేక్: సినిమా సెట్లో వ్యక్తి మృతి, అసలు ఏం జరిగింది?

షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ‘కబీర్ సింగ్' మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉత్తరఖండ్‌లోని ముస్సోరిలో జరుగుతోంది. అయితే సెట్స్‌లో గురువారం ఒక వ్యక్తి మరణించడం చర్చనీయాంశం అయింది. అతడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్ కుమార్(35)గా గుర్తించారు. చిత్ర బృందం బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2SgGfHu

No comments:

Post a Comment

OpenClaw AI agent tricked into phishing attacks, with user data compromised

Varonis has a suggestion on how to make AI agents more careful. ...