Friday, July 26, 2019

ప్రభాస్ టీమ్‌లో నాగార్జున మనుషులు.. ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న ‘రహస్య వార్త’

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో' టీమ్‌లో అక్కినేని నాగార్జున మనుషులు ఉన్నారా..? ప్రతిష్టాత్మక సినిమా వాయిదా పడుతుందని వాళ్లు చెప్పబట్టే తన కొత్త చిత్రం రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్ చేశాడా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈ వార్త బయటకు రావడంతో ‘సాహో' యూనిట్ షాక్‌కు గురైందని కూడా టాక్ వినిపిస్తోంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2OcJtv4

No comments:

Post a Comment

4 of the most detailed and sonically stellar elite hi-fi speakers I heard Audio at Audio Advice Live

Have you ever had four religious experiences in a...