Sunday, January 3, 2021

2020లో సోషల్ మీడియా రచ్చ.. ఆ స్టార్స్‌కు చుక్కలు చూపించిన నెటిజన్స్

2020లో సోషల్ మీడియా ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. అయితే కొందరికి మాత్రం సోషల్ మీడియా చుక్కలు చూపించింది. ఈ ఏడాది మొత్తంలో బాలీవుడ్ ఎదుర్కొన్నంతగా ట్రోలింగ్ మరేతర ఇండస్ట్రీ ఎదర్కొలేదు. సుశాంత్ సింగ్ మరణించిన తరువాత బాలీవుడ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. స్టార్ హీరో, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లందరూ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా ధాటికి కొందరు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3839xk8

No comments:

Post a Comment