Sunday, September 30, 2018

ప్రముఖ హీరో భార్యకు క్యాన్సర్.. మృత్యువును ఎదిరిస్తూ..

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి తాహీరా కశ్యప్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉందని వైద్యులు గుర్తించినట్టు తాహీరా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం తనకు మాస్టెక్టోమి పద్ధతిలో చికిత్సనందిస్తున్నారనే పేర్కొన్నారు. దర్శకురాలిగా మారాలన్న కోరికతో ముందుకెళ్తున్న తరుణంలో క్యాన్సర్ వ్యాధికి గురవ్వడం కుటుంబ సభ్యులను విషాదానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2OIrokc

No comments:

Post a Comment

Don't let its name fool you: Ukraine’s P1-SUN interceptor has downed 5,000 drones

Jetkiller reaches 370 km/h to chase faster Russia...