Monday, October 29, 2018

ఆమె రక్తం మొత్తం డ్రగ్సే.. 4 గంటలు మత్తులోనే.. రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ లో మీటూ ఉద్యమ సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. తనుశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనుశ్రీ ఆరోపణలతో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా మంది నటీమణులు ధైర్యంగా ముందుకు వచ్చి మీటూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమకు జరిగిన

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2CM6jCm

No comments:

Post a Comment