Monday, October 29, 2018

లో క్లాస్ గర్ల్ అంటావా? హీరోయిన్‌కు వార్నింగ్... 50 కోట్ల పరువు నష్టం తప్పదా?

దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఇంతగా బలపడటానికి కారణం బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా పదేళ్ల క్రితం జరిగిన సంఘటనను తెరపైకి తెచ్చి నానా పాటేకర్ మీద ఆరోపణలు చేయడమే అని చెప్పక తప్పదు. తనుశ్రీ ఇన్సిడెంట్ తర్వాత ఇతరులు సైతం గతంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులు, హరాస్మెంట్ ఘటనలను బయట పెడుతూ ఉద్యమాన్ని తీవ్రం

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2qcypzg

No comments:

Post a Comment