సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని పైరసీ చేసే అవకాశం ఉండటంతో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని పైరసీ చేసే అవకాశం ఉండటంతో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TVkSty
No comments:
Post a Comment