Thursday, February 28, 2019

మెరుపు దాడుల తర్వాత.. 'యురి ది సర్జికల్ స్ట్రైక్' సినిమా పరిస్థితి ఇది!

పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి 49 మంది భారత జవానులని బలిగొన్న సంగతి తెలిసిందే. కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రవాదుల దుశ్చర్యకు సరైన ప్రతీకారం తీర్చుకుంది. భారత వైమానిక దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాలు ఉన్న ప్రాతంలో 1000 కేజీల బాంబుని విసిరింది. ఈ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2BPHdkI

No comments:

Post a Comment