Thursday, February 28, 2019

Maharshi: ‘మహర్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ముందుగా ప్రకటించిన తేదీకే విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ముందుగా ప్రకటించిన తేదీకే విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Eyx4uC

No comments:

Post a Comment