Wednesday, March 20, 2019

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆనందలోకంలో వర్మ

ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా విడుదలను ఆపాలని సత్యనారాయణ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు.ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా విడుదలను ఆపాలని సత్యనారాయణ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HuowYg

No comments:

Post a Comment