Monday, April 1, 2019

ఎఫ్ 2: ఇక్కడ రూ. 130 కోట్లు... భారీ టార్గెట్‌తో దిల్ రాజు బాలీవుడ్ ఎంట్రీ!

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2' చిత్రం సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈచిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద రూ. 130 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీపై

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2HPL5XA

No comments:

Post a Comment