Tuesday, April 30, 2019

Lakshmis NTR: ఎవ్వరినీ వదిలిపెట్టం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత హెచ్చరిక

‘కొన్ని రోజులే వాళ్లు. ఇప్పటికే తెలంగాణలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆంధ్రలో ప్రజలు ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తారు. దీని పరిణామాలు మే 23వ తేదీన ఎదుర్కొంటారు’ అని టీడీపీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు రాకేష్ రెడ్డి.‘కొన్ని రోజులే వాళ్లు. ఇప్పటికే తెలంగాణలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆంధ్రలో ప్రజలు ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తారు. దీని పరిణామాలు మే 23వ తేదీన ఎదుర్కొంటారు’ అని టీడీపీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు రాకేష్ రెడ్డి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2IYin6J

No comments:

Post a Comment