Tuesday, June 25, 2019

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో మోసం, నిర్మాతపై బోనీ కపూర్‌పై కేసు

బాలీవుడ్ నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త చిక్కుల్లో పడ్డారు. ప్రవీణ్ శ్యాం సేతి అనే వ్యక్తి బోనీ కపూర్‌తో సహా మరో ఇద్దరిపై కేసు పెట్టారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో తన వద్ద నుంచి కోట్లాది రూపాయలు మోసపూరితంగా తీసుకున్నారని ఆరోపిస్తూ ఈ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. కేసు వివరాల్లోకి వెళితే.. ‘‘సెలబ్రిటీ క్రికెట్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2IUJo9o

No comments:

Post a Comment