Wednesday, February 27, 2019

రిలీజ్ వేళ బయ్యర్లకు షాక్... బాలయ్య మాట నిలబెట్టుకోవడం లేదా?

ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ తొలి భాగం 'ఎన్టీఆర్-కథానాయుకుడు' సంక్రాంతికి విడుదలవ్వగా... డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు చవిచూశారు. సెకండ్ పార్ట్ రిలీజ్ నేపథ్యంలో ఇటీవల నిర్మాతలు, బయ్యర్ల మధ్య చర్చలు జరిగాయని... మొదటి భాగం వల్ల ఏర్పడ్డ నష్టాలను బాలయ్య కూడా కొంత భరించడానికి సిద్ధమయ్యారని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి. 'ఎన్టీఆర్-మహానాయుడు'

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2BI2FYI

No comments:

Post a Comment