Wednesday, March 20, 2019

హోటల్‌కి రూ.4.5 లక్షలు టోకరా.. ‘దండుపాళ్యం’ నటిపై కేసు

కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని లగ్జరీ హోటల్‌లో పూజా గాంధీ గది అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజులపాటు అక్కడే ఉన్నారు. తన హోటల్ బిల్లు సుమారు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకున్న పూజా.. బిల్లు కట్టకుండా అక్కడి నుంచి పరారయ్యారు.కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని లగ్జరీ హోటల్‌లో పూజా గాంధీ గది అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజులపాటు అక్కడే ఉన్నారు. తన హోటల్ బిల్లు సుమారు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకున్న పూజా.. బిల్లు కట్టకుండా అక్కడి నుంచి పరారయ్యారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TSr7Bd

No comments:

Post a Comment