Friday, May 17, 2019

‘మే 23న కుప్పంలో తీరం దాటనున్న జనసేన శతఘ్ని తుఫాన్, ఎవడైనా ఎగిరిపోతే మాకు సంబంధం లేదు’

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తుఫాన్‌గా మారి మే 23న కుప్పంలో తీరం దాటనుంది. ఆ తుఫాన్ పేరు జనసేన శతఘ్ని అని యాక్టర్ ధన్‌రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తుఫాన్‌గా మారి మే 23న కుప్పంలో తీరం దాటనుంది. ఆ తుఫాన్ పేరు జనసేన శతఘ్ని అని యాక్టర్ ధన్‌రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2WLgKgA

No comments:

Post a Comment