కరోనా లాక్డౌన్ సమయంలో కంగనా రనౌత్ చేసినంత రచ్చ ఇండియాలో మరెవ్వరూ చేసి ఉండరు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన తరువాత కంగనా రనౌత్ చేసిన కామెంట్స్, ఆరోపణలు, మాట్లాడిన మాటలు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. సుశాంత్ సింగ్ది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ అది బాలీవుడ్ చేసిన హత్య అంటూ రకరకాల కామెంట్స్ చేసింది.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3loIRxS
No comments:
Post a Comment