Monday, November 30, 2020

ప్రముఖ నటుడు కన్నుమూత.. కిడ్నీ వ్యాధితో పోరాడుతూ..

సుదీర్ఘకాలంగా హిందీ బుల్లితెరపై తన ప్రతిభతో ఆకట్టుకొంటున్న నటుడు ఆశీష్ రాయ్ కన్నుమూశారు. చాలా రోజులుగా కిడ్నీ వ్యాధి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రాయ్ ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆశీష్ రాయ్ మరణ వార్తను సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ధృవీకరించింది. దశాబ్దకాలంగా నటనారంగంలో ఉన్న ఆశీష్ రాయ్ బనేగి అప్నీ బాత్, ససురాల్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2JyGw5S

No comments:

Post a Comment