Monday, November 30, 2020

కంగన‌పై దేశ ద్రోహం కేసా? దేశ పౌరులను ఇలానే ట్రీట్ చేస్తారా? పోలీసులకు హైకోర్టు మొట్టికాయ

బాలీవుడ్ నటి కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్‌పై ముంబై పోలీసులు దాఖలు చేసిన దేశ ద్రోహం కేసుపై బాంబే హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. అయితే వారిపై తీవ్రమైన సెక్షన్లతో ఎఫ్ఐఆర్‌పై కోర్టు సీరియస్ అయింది. ముంబై పోలీసుల తీరును తప్పుపడుతూ జస్టిస్ షిండే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. జస్టిస్ షిండే చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2JtO8GW

No comments:

Post a Comment