Monday, May 31, 2021

సుశాంత్ మరణం కేసులో మరో ఇద్దరికి షాక్.. సిద్దార్థ్ పితాని అరెస్ట్ తర్వాత మరోసారి ఎన్సీబీ పంజా

బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మరోసారి పంజా విసిరింది. బాలీవుడ్‌తో డ్రగ్స్ మాఫియా సంబంధాలపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న ఈ సంస్థ తాజాగా అరెస్టులతోపాటు సమన్లు కూడా జారీ చేసి కేసు వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మే 28 తేదీన సుశాంత్‌కు సన్నిహితుడు సిద్దార్థ్ పితానిని

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3wPp5Sd

No comments:

Post a Comment

Linus Torvalds says 'huge' Linux kernel updates are now the status quo — and it's all thanks to AI

Linus Torvalds called Linux 7.2-rc7 part of a ...