Saturday, May 29, 2021

కరోనాతో యువ నిర్మాత మృతి.. కియారా అద్వానీకి షాక్.. శోక సంద్రంలో సినీ ప్రముఖులు

ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ దేశవ్యాప్తంగా ఎంతో మందిని పొట్టనబెట్టుకొంటున్నది. సినీ పరిశ్రమకు తీరని వేదనను కలిగిస్తున్నది. ఎప్పటికే ఎంతో మందిని బలి తీసుకొన్న కరోనావైరస్ తాజాగా నిర్మాత ర్యాన్ ఇవాన్ స్టీఫెన్‌ను కబలించింది. యువ నిర్మాత మరణంతో కియారా అద్వానీ, వరుణ్ ధావన్‌తోపాటు పలువురు సిని ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే...

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3yVzeib

No comments:

Post a Comment

OpenClaw AI agent tricked into phishing attacks, with user data compromised

Varonis has a suggestion on how to make AI agents more careful. ...