Saturday, December 1, 2018

రిషి కపూర్ ఇంటిని పాకిస్థాన్ ఏం చేయబోతోందో తెలుసా?

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఇంటిని పాకిస్థాన్ ప్రభుత్వం మ్యూజియంగా మార్చబోతోంది. పెషావర్లోని ఖిస్సా ఖ్వానీ బజార్లో రిషీ కపూర్ పూర్వీకులకు ఇల్లు ఉంది. తమ ఇంటిని మ్యూజియంగా మార్చాలని రిషీ కపూర్ కోరడంతో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ అందుకు అంగీకరించారు. ''మాకు రిషీ కపూర్ ఫోన్ చేశారు. పెషవర్‌లోని తమ పూర్వీకుల

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2QkDHrd

No comments:

Post a Comment