Tuesday, November 24, 2020

ఎన్సీబీ అదుపులో భారతీ సింగ్ దంపతులు.. డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ కమెడియన్ ఇంటిపై దాడులు

బాలీవుడ్‌లో మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించగా వెల్లడైన సమాచారంతో కమెడియన్ భారతీ సింగ్ ఇంటిపై దాడులు నిర్వహించారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాతో లింకులపై దర్యాప్తు చేస్తున్న అధికారులు భారతీ సింగ్ ఇంటిపై దాడులు చేసి సమన్లు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇలా ఉన్నాయి..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/35UaEBr

No comments:

Post a Comment