Sunday, November 8, 2020

Mohan Lal: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దృశ్యం2’

కథానాయకుడిగా 2013లోమలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోలు రీమేక్‌ చేసి అక్కడా విజయం సాధించారు. తాజాగా ఈ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు జీతూ జోసెఫ్‌ ‘’ తెరకెక్కించారు. మోహన్‌లాల్, మీనా జంటగా సెప్టెంబర్ చివర్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. Also Read: చివరి రోజు యూనిట్ సెట్‌లో తీసుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఓ వైపు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే పక్కా ప్లాన్‌తో 43రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని యూని్ తెలిపింది. మరి ఈ సీక్వెల్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n4Li9R

No comments:

Post a Comment

National cybercrime network operating for 14 years dismantled in Indonesia

A large network of domains, malware, and stolen credentials, has been making rounds for 14 years. from Latest from TechRadar https://ift.t...