Sunday, November 8, 2020

Mohan Lal: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దృశ్యం2’

కథానాయకుడిగా 2013లోమలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోలు రీమేక్‌ చేసి అక్కడా విజయం సాధించారు. తాజాగా ఈ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు జీతూ జోసెఫ్‌ ‘’ తెరకెక్కించారు. మోహన్‌లాల్, మీనా జంటగా సెప్టెంబర్ చివర్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. Also Read: చివరి రోజు యూనిట్ సెట్‌లో తీసుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఓ వైపు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే పక్కా ప్లాన్‌తో 43రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని యూని్ తెలిపింది. మరి ఈ సీక్వెల్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n4Li9R

No comments:

Post a Comment

Apple's UI executive poached by Meta, and three other executives leave in Apple AI exodus

The number of Apple execs leaving the company continues to rise, but most are being replaced. from Latest from TechRadar https://ift.tt/dB...