Monday, October 28, 2019

అదిరిపోయే అప్డేట్.. మళ్లీ తెరపైకి మహా భారతం.. ద్రౌపదిగా దీపికా పదుకొణె

ఏ ముహుర్తాన దర్శకధీరుడు రాజమౌళి.. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించాడో కానీ అప్పటి నుంచి మేకర్స్ అందరూ దానిపై ద‌ృష్టి పెట్టారు. మహాభారతాన్ని ఒక్క పార్ట్‌లో తీయలేమని, ఒకవేళ తాను మహాభారతాన్ని మొదలు పెడితే అదే తన చివరి సినిమా అవుతుందని అప్పట్లో జక్కన్న చెప్పిన సంగతి తెలిసిందే. కనీసం ఏడు ఎనిమిది భాగాలైనా తీయాల్సి ఉంటుందని చెప్పకనే చెప్పాడు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/32O5mUp

No comments:

Post a Comment