దీపావళి పండగను ఘనంగా దేశమంతా ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఆదివారం దీపావళి సంబరాల్లో మునిగితేలారు. పలువురు సెలెబ్రిటీలు దీపావళి వేడుకలను ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, తన భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి పండగ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Pr6MAd
No comments:
Post a Comment