బాలీవుడ్ తారలు తాప్సీ పన్ను, భూమి పడ్కేకర్ నటించిన సాండ్ కి ఆంఖ్ చిత్రానికి ఉత్తర ప్రదేశ్లో మంచి గుర్తింపు లభించింది. భాగ్పట్కు చెందిన షూటర్లు చంద్రో తోమార్, ప్రకాషీ తోమార్ జీవిత కథా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి యూపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. మహిళ చైతన్యం, క్రీడలకు పోత్సాహంగా నిలిచే
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Pl0ylq
No comments:
Post a Comment