Monday, October 28, 2019

తాప్సీ, భూమి పడ్నేకర్‌కు అరుదైన గుర్తింపు.. సీఎం యోగి ఆదిత్యానాథ్ అండతో

బాలీవుడ్ తారలు తాప్సీ పన్ను, భూమి పడ్కేకర్ నటించిన సాండ్ కి ఆంఖ్ చిత్రానికి ఉత్తర ప్రదేశ్‌లో మంచి గుర్తింపు లభించింది. భాగ్‌పట్‌కు చెందిన షూటర్లు చంద్రో తోమార్, ప్రకాషీ తోమార్ జీవిత కథా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి యూపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. మహిళ చైతన్యం, క్రీడలకు పోత్సాహంగా నిలిచే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Pl0ylq

No comments:

Post a Comment