Monday, December 30, 2019

అనసూయకు జీఎస్టీ అధికారుల షాక్.. వెంటనే చెల్లించాలని నోటీసులు

గత రెండు మూడు రోజులుగా పలువురు సెలబ్రిటీల ఇళ్లపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో యాంకర్లు అనసూయ, సుమ, లావణ్య త్రిపాఠిల పేర్లు కూడా వచ్చాయి. అయితే అవన్నీ గాలి వార్తలేనని, వాటిని ఖండిస్తూ సుమ, అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తప్పుడు వార్తలు రాయడం నేరమని, రాసేముందు చెక్ చేసుకోండని మీడియాకు డైరెక్షన్లు కూడా ఇచ్చారు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2EQ4iF2

No comments:

Post a Comment

I tested the affordable Ruko U11Mini 4K drone — and it's no match for DJI's new flyer

Ruko U11Mini 4K: One-minute review DJI's domi...