Tuesday, March 31, 2020

అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం.. ప్రాణం ఉంటేనే ప్రపంచ మనుగడ అంటూ

కరోనావైరస్ ప్రభావంతో దేశం తల్లడిల్లిపోతున్న సమయంలో సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తమ మానవత్వాన్ని చాటుకొంటూ ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు మానసిక ధైర్యాన్ని నింపేందుకు సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా అందిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ పిలుపుకు స్పందించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భూరి విరాళాలన్ని అందించారు. ఆయన దేశం కోసం ఎంత ప్రకటించారంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3dF0kiW

No comments:

Post a Comment

Asus pairs AMD's Ryzen AI CPU with an Nvidia GeForce RTX 5070 in an OLED-toting laptop - and I can't believe how affordable it is

Asus ProArt P16 beats most laptops in its price and size class You get RTX 5070 graphics and OLED visuals in a surprisingly slim 4-pound...