Friday, March 27, 2020

ఆ కీచకులు కరోనా కంటే ప్రమాదం.. కలిసికట్టుగా భరతం పట్టాలి..

దేశీయ సినిమా రంగంలో మీటూ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లిన వారిలో టెలివిజన్, సినీ నటి సంధ్యా మృదుల్ ఒకరు. నటుడు అలోక్ నాథ్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని చేసిన ఆరోపణలు సినీ పరిశ్రమలో ప్రకంపనాలు సృష్టించాయి. లైంగిక వేధింపులపై ఈ అందాల భామ సోషల్ మీడియాలో పోస్టు చేసిన లేఖ మీడియాను, సినీ ప్రేక్షకులను కుదిపేసింది. ప్రస్తుతం ఆ ఘటనపై స్పందిస్తూ..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2UfAPwQ

No comments:

Post a Comment

ChatGPT crosses a new AI threshold by beating the Turing test

When ChatGPT uses the GPT-4.5 model, it can pass the Turing Test by fooling most people into thinking it's human Nearly three-quarte...