Sunday, March 15, 2020

దయచేసి రాకండి నేను మాత్రం బయటకు రాను.. ఫ్యాన్స్‌కు అమితాబ్ సూచన

ప్రపంచమంతటా కరోనా స్వైర విహారం చేస్తోంది. వేల మందిని పొట్టనబెట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఈ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దాదాపు 90 మందికి కరోనా సోకగా.. ఇద్దరు మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోనూ కరోనా వ్యాప్తిచెందగా.. జనసందోహంగా ఉండే ప్రదేశాలన్నింటిని మూసి వేయమని ప్రభుత్వం ఆదేశించింది. సెలెబ్రిటీలకు కరోనా పెద్ద తలనొప్పిని తీసుకొచ్చింది. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2QjSHUR

No comments:

Post a Comment

National cybercrime network operating for 14 years dismantled in Indonesia

A large network of domains, malware, and stolen credentials, has been making rounds for 14 years. from Latest from TechRadar https://ift.t...