Friday, June 26, 2020

సుశాంత్ సూసైడ్‌పై సీబీఐ ఎంక్వైరీ.. సల్మాన్‌కు వ్యతిరేకంగా ముంబై, పాట్నాలో ధర్నాలు, దిష్టిబొమ్మ దగ్ధం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, భన్సాలీ, ఏక్తా కపూర్, ఆలియాభట్ ఫ్యామిలీలపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బ్యాన్ చేయాలంటూ ప్రముఖులపై ట్రోలింగ్ చేయడం ట్రెండింగ్‌గా మారింది. ఇలాంటి నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2zNwlWJ

No comments:

Post a Comment