బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన అందరికీ ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. సుశాంత్ మరణించి వారం అవుతున్నా సరే.. ఇంకా ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్కు న్యాయం జరగాలని, విచారణ జరిపించాలని అందరూ కోరుతున్నారు. సీబీఐ ఎంక్వైరీ వేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. సుశాంత్ మృతికి బాలీవుడ్, నెపోటిజం, కొందరు పెద్దలే కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2V9Sk1B
No comments:
Post a Comment