Monday, June 29, 2020

ముంబై పోలీసుల చేతికి సుశాంత్ ఫైనల్ పోస్టుమార్టం.. వెలుగులోకి సంచలన విషయాలు

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన మృతికి సంబంధించిన ఫైనల్ పోస్టు మార్టం రిపోర్టు పోలీసులకు అందింది. ఇప్పటికే కూపర్ హాస్పిటల్ వైద్యులు ప్రాథమికంగా పోస్టుమార్టం రిపోర్టు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కూపర్ హాస్పిటల్‌ వైద్యులు బాంద్రా పోలీసులకు పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. ఫైనల్ పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడించిన విషయాలు ఏమిటంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2BN0SVs

No comments:

Post a Comment

OpenClaw AI agent tricked into phishing attacks, with user data compromised

Varonis has a suggestion on how to make AI agents more careful. ...