Friday, March 27, 2020

కరోనా పట్ల నిర్లక్ష్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. కనికా కపూర్‌పై కేసు నమోదు

కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. అందరూ జాగ్రత్త వహించాలని ప్రభుత్వాలు ప్రజలను కోరుతోంది. ప్రభుత్వాలెన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగానే ప్రవర్తిస్తున్నారు. కరోనాను లైట్ తీసుకుని.. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా కనికా కపూర్ ఉదంతం దేశాన్నికుదిపేస్తోంది. ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/39aOTvC

No comments:

Post a Comment

Holidaymakers under threat from devious new cyber threat - here's how to stay safe

Experts warns of fake Booking.com sites circulating the web The sites come with a fake "Accept Cookie" prompt that downloads a...