Monday, June 1, 2020

మానవత్వాన్ని చాటుకొంటున్న షారుక్.. బెంగాల్‌లో తుఫాన్ బాధితుల కోసం..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఎంఫాన్ తుఫాన్‌ దెబ్బకు తల్లడిల్లుతున్న ప్రజలను ఆదుకొనేందుకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ముందుకొచ్చారు. తాను యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు, అలాగే మీర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. ఎంఫాన్ తుఫాన్ కారణంగా దాదాపు 98 మంది ప్రాణాలు కోల్పోవడంతో

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2XeZ9As

No comments:

Post a Comment

July was a disappointing month for new horror releases — but this one Netflix show saved the day

Well, we can't win them all. Unfortunately my...