Saturday, March 7, 2020

అలాంటివన్నీ కామన్.. నేనస్సలు పట్టించుకోను: జాన్వీ కపూర్

శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. రావడం రావడమే గ్లామర్ బ్యూటీగా బీ టౌన్ ప్రేక్షకులను మాయ చేసి, భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటూ సెగలు రేపే పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది జాన్వీ. అయితే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. తాను

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2xdz5LD

No comments:

Post a Comment