Tuesday, April 7, 2020

కొడుకుతో మసాజ్ చేయించుకున్న హీరోయిన్.. తెలియకుండా వీడియో తీయడంతో..!

కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం గడగడలాడిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారతదేశం అనేక చర్యలను చేపడుతోంది. జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటి వాటిని సమర్ధవంతంగా అమలు చేస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. సెలెబ్రిటీల నుంచి సామాన్య జనం వరకు అంతా ఇంటికి పరిమితమై ప్రధాని నిర్ణయాన్ని పాటిస్తున్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2xa66IE

No comments:

Post a Comment