Thursday, April 30, 2020

వారి కోసం మరో రూ. 2 కోట్లు.. కొనసాగుతున్న అక్షయ్ సాయం.. ఇప్పటికి రూ. 30 కోట్ల భారీ విరాళం!

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల మంది కరోనా బారినపడ్డారు. దాదాపు వెయ్యి మంది ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలకు, ప్రజలకు సాయం చేసేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3d0GRrt

No comments:

Post a Comment

Forget about Wi-Fi, your own private 5G network could be the answer to your connection woes — here's how to set one up for much cheaper than you think

Private 5G networks, where individuals or companies set up their own cellular connections, could potentially provide a viable alternative t...