Wednesday, April 29, 2020

వారి కోసం మరో రూ. 2 కోట్లు.. కొనసాగుతున్న అక్షయ్ సాయం.. ఇప్పటికి రూ. 30 కోట్ల భారీ విరాళం!

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల మంది కరోనా బారినపడ్డారు. దాదాపు వెయ్యి మంది ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలకు, ప్రజలకు సాయం చేసేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2xgENMV

No comments:

Post a Comment

Does Microsoft know something we don't? Tech giant cools down on AI data center investment as another report claims company pullbacks

Bloomberg reports Microsoft won't go ahead with multiple data center projects worldwide It's the third report claiming Microsof...