Monday, April 27, 2020

ప్రముఖ నటుడు మిథున్‌ను వెంటాడిన విషాదం.. లాక్‌డౌన్‌తో..

బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ముంబైలో మరణించారు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా మిథున్ ముంబైలో లేకపోవడం, అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం లేకపోవడం మరో విషాదంగా మారింది. మిథున్ తండ్రి మరణ వార్తను ఆయన కుమారుడు నమాషి చక్రవర్తి మీడియాకు వెల్లడించారు. ఇక వివారాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2VWKEiT

No comments:

Post a Comment